ఒక కారు కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్న నిర్వాసితులపై నిషేధ ప్రతిపాధన
- October 12, 2017కువైట్ : జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాహనాల సంఖ్య మరియు దేశం యొక్క రహదారుల సామర్ధ్యంపై ఒక అధ్యయనం పూర్తి చేసింది. దేశంలోని బెడోన్ నివాసితులపై విధించిన నిషేధం మాదిరిగానే జీసీసీ జాతీయులు, అరబ్బులు మరియు ఇతర విదేశీయులకు ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నవారిని దేశం నుండి నిషేధించాలని ఈ అధ్యయనం సిఫార్సు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 1.2 మిల్లియన్ వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటె , అందుకు మించి 1.9 మిలియన్ల వాహనాలు దేశంలోని రహదారులపై తిరుగుతూ పలు రోడ్లపై తీవ్ర వత్తిడిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఆ అధ్యయనం ప్రకారం దేశీయ కార్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రవాసీయులకు అదనపు వాహనాలను నియంత్రణ చేయాలని సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు కనుక తీసుకొంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్న రహదారుల ప్రాజెక్టులలోని వివిధ రహదారులపై ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి