నవంబర్ 2న ప్రారంభం కానున్న వెంకీ కొత్త చిత్రం.!
- October 19, 2017ఈ ఏడాది మొదట్లో గురు సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్..ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఎంత వరకు సెట్స్ పైకి తీసుకురాలేదు. మధ్య లో చాల కథలే విన్న కానీ అవేవి వెంకీ కి పెద్దగా నచ్చక పోవడం తో తదుపరి సినిమాకు చాల గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్లీ సక్సెస్ అందుకున్న తేజ , ఈ మధ్యనే వెంకీ కి ఓ కథ వినిపించాడట. అది వెంకీ కి బాగా నచ్చడం తో వెంకటేనే తేజ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ఈ మూవీ ని నవంబర్ 2 నుండి సెట్స్ పైకి తీసుకరావాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారట. ఇక ఈ మూవీ కి సంబదించిన నటి నటుల వివరాలు , మిగతా క్రూ గురించి అతి త్వరలోనే తెలియజేస్తారట.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ