హీరో గా విలన్ గా మోహన్ బాబు కొత్త చిత్రం
- October 19, 2017మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయంలో చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనే మోహన్బాబు అటు కథానాయకుడిగా, ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది.
మోహన్ బాబు విలన్ గానే ప్రయాణాన్ని ఆరంభించి , ఆ తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ విలన్ కోణంలో కనిపిస్తున్నారన్నమాట.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!