సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 20, 2017ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ని సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా అక్టోబర్ 27న విడుదల కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఓ మంచి చిత్రం చూశామనే ఫీలింగ్ని ఈ చిత్రం ఇస్తుందని, సెన్సార్ సభ్యులు కూడా ఇదే అన్నారని చిత్రయూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..