3 వారాలు కాదు, ఇకపై నెల రోజులకు అవకాశం
- October 23, 2017మస్కట్: ఎక్స్పాట్రియేట్ రెసిడెన్సీ చట్టాన్ని సవరించి, ఇప్పటిదాకా మల్టిపుల్ ఎంట్రీ వీసా హోల్డర్స్కి 3 వారాల పాటు ఉన్న అనుమతిని నెల రోజులకు పెంచారు. ఆర్ఓపి ఈ మేరకు కొత్త రాయల్ డిక్రీని విడుదల చేసింది. గతంలో ఉన్న డెసిషన్కి రెండు పాయింట్స్ని సవరించి కొత్త డిక్రీని విడుదల చేయడం జరిగింది. మస్కట్, సలాలా ఎయిర్పోర్టులకు అదనంగా సోహార్ ఎయిర్పోర్ట్ని చేర్చడం ఓ సవరణ. టూరిజం నిమిత్తం దేశానికి వచ్చేవారికోసం మల్టిపుల్ వీసా పరిమితిని మూడు వారాల నుంచి నెల రోజులకు పెంచుతూ మరో సవరణ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం