6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు
- October 23, 2017ఏపీలో 6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్కు అప్పగించామన్నారాయన. రేషన్ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. చంద్రన్న విలేజ్ మాల్స్లో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రేషన్కార్డులతో సంబంధంలేదని చెప్పారు.చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.2వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు