ఢిల్లీ, గుర్గాన్ లో భూకంపం..
- December 06, 2017ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లో భూకంప కేంద్రం. ఉత్తరాఖండ్ చమౌలిలో భారీగా భూమి కంపించింది. ఢిల్లీ, గుర్గాన్, హరిద్వార్, అల్మోరా, రామ్నగర్లో భూప్రకంపనలు సంభవించారు.రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5 గా నమోదైంది. ఈనేపధ్యంలో భయాందోళనలతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం