ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- December 17, 2017మచిలీపట్నం:17.12.2017 న సాయంత్రం 06.30 నుండి మచిలీపట్నం మరియు పెడన ఏ. ఐ. సి.సి.& టి. ఐ. సి.సి. వారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, క్రీడా, శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య గారు, ముఖ్య ప్రసంగికులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు, కొవ్వత్తులతో ఘనముగా నిర్వహించారు వేడుకల్లో భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు