గుజరాత్: కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేస్తుంది
- December 18, 2017గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని.. బీజేపీ హైకమాండే ఎంపిక చేస్తుందని విజయ్రూపానీ వెల్లడించారు. సీఎంగా ఎవరిని ప్రకటించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధే విజయం సాధించిందని.. కాంగ్రెస్ కుల రాజకీయాలను ఓడించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు పలికారన్న విజయ్రూపానీ.. బీజేపీ మీద నమ్మకంతోనే మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..