యూఏఈ వ్యాప్తంగా పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం
- January 15, 2018యూఏఈలోని ముఖ్యమైన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం), రెసిడెంట్స్కి పొగ మంచు విషయమై ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు పొగమంచు వల్ల ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం కూడా జరిగింది. మాంచెస్టర్, బర్మింగ్హామ్, లండన్, జైపూర్, బాకు, అల్జీయర్స్, గ్లాస్గోవ్, జెడ్డా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు బాగా ఆలస్యమయ్యాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం