యూఏఈ వ్యాప్తంగా పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం
- January 15, 2018యూఏఈలోని ముఖ్యమైన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం), రెసిడెంట్స్కి పొగ మంచు విషయమై ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు పొగమంచు వల్ల ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం కూడా జరిగింది. మాంచెస్టర్, బర్మింగ్హామ్, లండన్, జైపూర్, బాకు, అల్జీయర్స్, గ్లాస్గోవ్, జెడ్డా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు బాగా ఆలస్యమయ్యాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..