బస్సు లోయలో పడి 13 మంది మృతి
- January 21, 2018బగోటా : కొలంబియాకు వాయువ్య ప్రాంతంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో అప్పుడే పుట్టిన బేబీ కూడా ఉన్నట్లు తెలిపారు. పాస్టో, ట్యుమాకోల మధ్య జాతీయ రహదారిపై ఇథియూడార్ సరిహద్దు వెంట బలమైన గాలులు వీయడంతో బస్సు లోయలోకి పడిపోయిందని విపత్తు నివారణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో కొండరాళ్లతో సహా బస్సు లోయలోకి పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి