వి.పి.ఎన్ హోక్స్ 5,000 దిర్హామ్ల జరిమానా పుకార్లపై స్పందించిన టి.ఆర్.ఏ
- January 23, 2018యూఏఈ : వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తే సమీప పోలీసు స్టేషన్ వద్ద 5000 దిర్హామ్ లను జరిమానా చెల్లించాలని ఈ వారంలో కొందరు నివాసితులకు సంక్షిప్త సమాచారం (ఎస్ ఎం ఎస్) మరియు కాలింగ్ కార్డులను పంపడంపై యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) తీవ్రంగా పరిగణించనుంది. వి పి ఎన్. ఎ హాక్స్ సంక్షిప్త సమాచారం ( ఎస్ ఎం ఎస్ ) ను ఎవరైనా ఉపయోగిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద 5,000 జరిమానా చెల్లించాలని పుకార్లపై స్పందించింది. వైరల్ వెళ్ళింది,ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా నివాసితులు ఎవరూ ఉపయోగించరాదని ఈ సందర్భంగా యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ