నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష ప్రకటించిన కువైట్
- January 23, 2018కువైట్: నివాస చట్ట ఉల్లంఘనదారులకు క్షమాబిక్ష కువైట్ల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది, దేశంలో అక్రమంగా నివసించేవారు ఎటువంటి జరిమానా చెల్లించకుండానే చట్టబద్ధంగా దేశం నుండి విడిచివెళ్లేందుకు ఈ అవకాశాన్ని మంజూరు చేసింది. ఈ క్షమాబిక్ష కాలం జనవరి 29 నుండి మొదలై ఫిబ్రవరి 22, 2018 వరకు ఉంటుంది. అయితే, ఏవైనా కేసులలో ప్రమేయం, ప్రయాణ నిషేధం ఉన్న ప్రవాసీయులకు ఈ దయాకాలం (అమ్నెస్టీ) నుండి మినహాయించబడ్డారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు