అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం ...ముగ్గురికి గాయాలు
- January 26, 2018మస్కట్ : స్థానిక సీబ్ లో ఒక అపార్టుమెంటులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు గాయపడ్డారని ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఆన్ లైన్ లో ప్రకటించింది. సీబ్ లోని ఆల్-హేల్ లోని ఒక అపార్టుమెంటు భవనంలో మంటలు చుట్టుముట్టాయని భవనం లోపల చిక్కుకున్న ప్రజల ఉనికిని గూర్చి ఫోన్ లో ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఒక ప్రాధమిక సమాచారం అందింది.దీంతో వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపకదళం రక్షించి అపార్టుమెంటులో అగ్నిని నియంత్రించి గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల