కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ తో సమావేశమైన APNRI మినిస్టర్
- February 22, 2018కువైట్: కువైట్ లో జరుగుతున్న ఆమ్నెస్టీ ని పర్యవేక్షిందేంకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ వెళ్లిన సంగతి తెలిసిందే. కువైట్ లోని ప్రఖ్యాత ఎయిర్లైన్స్ సంస్థ 'జజీరా ఎయిర్వేస్' తో ఏపీ కి కువైట్ నుండి విమాన సర్వీసెస్ పై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం ఆనతి కాలంలో ఆంధ్రాకు కువైట్ నుండి విమాన సదుపాయాలు అందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ