కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...
- March 07, 2018కేరళలోని కన్నూర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అటు తమిళనాడులో అంబేద్కర్ విగ్రహంపై ఇంకు చల్లారు. విగ్రహ విధ్వంస ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. 4 రోజుల్లో 7 విగ్రహ విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు పెరియార్ విగ్రహ ధ్వంసంపై రజినీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. భయాందోళనలు కలిగించేలా ఈ చర్యలున్నాయన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..