జబెల్ అక్దర్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థుల మృతి
- March 07, 2018
మస్కట్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్కూలు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డ ఘటన జబెల్ అక్దర్లో చోటు చేసుకుంది. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో, బస్ ఓవర్ టర్న్ అయ్యింది. గాయపడ్డవారిని తక్షణం ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని ఎయిర్లిఫ్ట్ చేశారు. 17 మందిలో 12 మంది కోలుకోగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హిల్ ఏరియా కావడంతో కేవలం 4డబ్ల్యుడి మాత్రమే ఈ ప్రాంతంలో అనుమతించబడ్తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్ని ఎస్వీయూ ద్వారా తరలించారు. గడచిన పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రధమం. గతంలో ఫిబ్రవరి 20న ఇబ్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!