బస్సు ప్రమాదం.. 38 మంది మృతి
- March 13, 2018అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్తర ఇథియోపియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఓ లోయలోకి బస్సు పడడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరణించిన 38 మంది ప్రయాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అమ్హరా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు