తప్పులు జరిగాయి..ఫేస్బుక్ సిఇవో జుకెర్
- March 21, 2018వాషింగ్టన్ : తన కంపెనీలోని 50 మిలియన్ వినియోగదారుల వివరాల సమీకరణలో తప్పులు జరిగాయని ఫేస్బుక్ లింక్స్ నిర్వాహకుడు మార్క్ జుకెర్బర్గ్ అంగీకరించారు. అలాంటి సమాచారాన్ని అభివృద్ధి చేసే వారి యాక్సెస్ను పరిమితం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగు రోజులుగా ఫేస్బుక్పై పలు వివాదాంశ వార్తలు రావడంతో ఫేస్బుక్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ జుకెర్బర్గ్ స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్మీడియా ఫేస్బుక్ నెట్వర్క్పై విజిల్బోయర్ ఆరోపణల నేపథ్యంలో ఐరోపా, అమెరికా దేశాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్నారు. ఫేస్బుక్ సంస్థ ట్రంప్ కనెక్ట్ అయిన డేటా మైనింగ్ సంస్థతో కూడిన కుంభకోణంలో వినియోగదారుల డేటాను రక్షించడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామన్నారు. లండన్లోని 'కేంబ్రిడ్జ్ ఎనలిటికా సాగా' నుండి డేటాను రక్షించే బాధ్యత తమకుందని, అది విఫలమైతే తాము సేవ చేయటానికి అర్హత కోల్పోతామని జుకెర్బర్గ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్