షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి'
- March 21, 2018అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తి సురేశ్ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావుగా అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ బుధవారంతో పూర్తి కావటంతో చిత్ర బృందం సావిత్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్