నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి
- March 21, 2018మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్ కులైబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్ 22 దగ్గరలో గల హమాద్ టౌన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్ పూల్లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్ లార్డ్కీ రెంటరర్కీ మధ్య లీగల్ డిస్ప్యూట్ కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్ కులైబ్ గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు