పప్వా న్యూగునియాలో భూకంపం
- March 30, 2018రాబౌల్: పప్వా న్యూగునియాలో 6.9 తీవ్రతతో ఇవాళ భూకంపం సంభవించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా సమాచారం లేదు. రాబౌల్కు 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పడు ఎంగ్వా ప్రావిన్సులో సుమారు 100 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!