ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టిన ఆటా చికాగో
- April 09, 2018అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా చికాగో ఫండ్ రైజింగ్ చేపట్టింది. జూన్ 29 నుంచి మూడు రోజుపాటు నిర్వహించే మహాసభలకోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ తెలంగాణ మహాసభలకు విరాళాలను అందించారు. కన్వెన్షన్ కోసం 3లక్షల 50వేల డాలర్లు సేకరించినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. చికాగోలో జరిగిన ఈకార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ సత్య కందిమల్ల, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్