ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం
- April 16, 2018ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో పెరుగుతున్న లింగ అసమానత్వాన్ని తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటిల్లో 779 సీట్లను కేవలం విద్యార్థినులకు మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుదని..లింగ అసమానత్వం తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు