నేటి నుంచి మోడీ స్వీడన్, బ్రిటన్లలో పర్యటన...
- April 16, 2018ప్రధాని మోడీ నేటి నుంచి స్వీడన్, బ్రిటన్లలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రాత్రి స్వీడన్ రాజధాని స్టాక్హోంలో నార్డిక్ దేశాలుగా పేరుగాంచిన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. రేపు సాయంత్రం మోడీ బ్రిటన్ వెళ్లనున్నారు. బుధవారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. లండన్లోని చారిత్రక హాల్ వెస్ట్మినిస్టర్ నుంచి మోడీ ప్రసంగించనున్నారు. గాంధీజీ తర్వాత మాట్లాడుతున్న రెండో భారతీయుడిగా మోడీ రికార్డు
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు