నేటి నుంచి మోడీ స్వీడన్, బ్రిటన్లలో పర్యటన...
- April 16, 2018
ప్రధాని మోడీ నేటి నుంచి స్వీడన్, బ్రిటన్లలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రాత్రి స్వీడన్ రాజధాని స్టాక్హోంలో నార్డిక్ దేశాలుగా పేరుగాంచిన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. రేపు సాయంత్రం మోడీ బ్రిటన్ వెళ్లనున్నారు. బుధవారం జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. లండన్లోని చారిత్రక హాల్ వెస్ట్మినిస్టర్ నుంచి మోడీ ప్రసంగించనున్నారు. గాంధీజీ తర్వాత మాట్లాడుతున్న రెండో భారతీయుడిగా మోడీ రికార్డు
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







