టిటిడి ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్
- April 20, 2018తిరుమల : టిటిడి ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర్ యాదవ్కే కేటాయిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిఎస్ఎస్ శివాజీ, రాయపాటి, బొండాఉమా, పార్థసారథి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రుదర్రాజు పద్మరాజును సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి సభ్యులుగా ఇనుగాల పెద్దారెడ్డితో పాటు ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను నియమించింది. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక కూర్పును అధికారపక్షం పూర్తిచేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు