షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్
- April 20, 2018ముఖ్యమంత్రి కేసీఆర్... కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు పాలకమండలి సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బాబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత