ఉత్తర కొరియా బస్సు ప్రమాదంలో 30 మంది మృతి
- April 23, 2018ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్ఘై హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఆ బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ విషయాన్ని దృవీకరించింది. సాధారణంగా నార్త్ కొరియాకు చైనా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. సుమారు 80 శాతం మంది విదేశీ టూరిస్టుల్లో చైనీయులే ఉంటారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు