మోటార్ సైకిల్ ఈవెంట్: వ్యక్తి దుర్మరణం
- April 29, 2018మనామా: 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు ఓపెన్ ట్రాక్ మోటార్ సైకిల్ ఈవెంట్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 18.45 నిమిషాల సమయంలో 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు, మోటర్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్టాండ్ బై అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు కాపాడలేకపోయారు. రాత్రి 9.38 నిమిషాల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ట్రాక్ ఈవెంట్స్ ఏవీ కొనసాగించలేదు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..