దుబాయ్:డ్రాగన్ మార్ట్ దగ్గర యూఏఈ వీసా - మెడికల్ సెంటర్
- May 02, 2018దుబాయ్:రెసిడెన్సీ వీసాల జారీ, రెన్యువల్కి సంబందించి కొత్త మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ని డ్రాగన్ మార్ట్ వద్ద ప్రారంభించారు. ఈ సెంటర్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీస్ని అందుబాటులో వుంచారు. వెయిటింగ్ టైమ్ని తగ్గించేలా పలు ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్, అవసరమైన మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కేవలం 40 నిమిషాల్లోపే పూర్తవుతాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లను 48 గంటల్లోపే మంజూరు చేస్తారు. హెల్త్ క్లినిక్స్ అండ్ సెంటర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దెల్ రహ్మాన్ రంద్ మాట్లాడుతూ, మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి క్వాలిటేటివ్ స్టెప్, కమ్యూనికబుల్ డిసీజెస్ను సమాజం నుంచి దూరం చేయడానికి మెరుగైన విధానమని చెప్పారు.
తాజా వార్తలు
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..