చెన్నై వరదలలో మృతుల సంఖ్యా 500..
- December 06, 2015చెన్నై వరదల్లో ఇప్పటివరకూ అయిదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపద్యంలో మృత దేహాలు బయటపడుతున్నాయి.. వరద నీటిలో కొట్టుకు వస్తున్నశవాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు.. కొన్ని చోట్ల ఇళ్లు కూలిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయి.. మరికొందరు చలి తీవ్రత వల్ల కూడా మరణించినట్లు భావిస్తున్నారు.. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు