ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం
- May 27, 2018ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ , ఎంపీ జీవీఎల్ నరసింహరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..