హైదరాబాద్లో మాదాల రంగారావు సంస్మరణ సభ
- June 07, 2018విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ సభలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. నటునిగా, వ్యక్తిగా మాదాల రంగా రావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, బ్రహ్మానందం, వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు గోపిచంద్, నిర్మాత పోకూరి బాబూరావుతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం