మల్టీస్టారర్ సినిమా చేయనున్న కళ్యాణ్ రామ్.!
- June 13, 2018నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నా నువ్వే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జయంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా నటించడం జరిగింది. రొమాంటిక్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కథతో రాబోతున్నాడు. పవన్ సాతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తో పాటు మరో హీరో నటించనున్నాడు. ప్రస్తుతం ముగ్గురు , నలుగుర్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. వారిలో ఒకర్ని ఎంపిక చేస్తారట.
దీని ఫై త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని కళ్యాణ్ రామ్ తాజా ఇంటర్వ్యూ లో అభిమానులకు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ