షిషాపై నిబంధనల్ని అతిక్రమించొద్దు: మినిస్ట్రీ
- June 15, 2018బహ్రెయిన్:హమాలాలోని కేఫ్లకు మినిస్ట్రీ వార్నింగ్ ఇచ్చింది. షిషా సెర్వింగ్కి సంబంధించి ఈ వార్నింగ్ జారీ చేసింది. నిబంధనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదనీ, ఆథరైజ్డ్ రీజియన్ దాటి ఎవరికీ షిషా సేవలు అందించాదని ఆ వార్నింగ్లో స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ షాప్ యజమానులు నిబంధనల్ని అతిక్రమించి, షిషా సేవల్ని అందించకూడదని, నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని తేల్చి చెప్పింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం