విజయవాడ కేంద్రంగా జనసేన పార్టీ కార్యకలాపాలు: పవన్ కళ్యాణ్
- June 22, 2018జనసేన అధినేత పవన్కళ్యాణ్ అద్దె ఇంట్లోకి మారారు. శుక్రవారం ఉదయం కొత్త ఇంట్లో పవన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుగనున్నాయని చెప్పారు. ఇంట్లోనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమిలో పవన్ సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు