అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు
- June 23, 2018అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్లోని జార్డ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ఐఎఎస్ అధికారులు పాల్గొంటున్నారు. తమ పాలనతో అందరినీ ఆకట్టుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్