కూర్చుని నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిది.!
- June 24, 2018నీరు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. ఇలా చేస్తే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. నీళ్లను కూర్చుని త్రాగడం వలన మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నిలబడి త్రాగినపుడు ఎక్కువా శాతం నీరు ఎముకలకు చేరిపోయ అనారోగ్యానికి గురికాన్నురని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే నీటిని ఒకేసారి మెుత్తంగా త్రాగడం మంచిది కాదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చల్లని నీరు త్రాగడం వలన జీర్ణక్రియ, రక్తప్రసరణ వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. అలాకాకుండా కాస్త వేడిగా ఉన్ననీరు లేదా గోరువెచ్చగా ఉండే నీరు తీసుకుంటే రక్తనాళాల శుద్ధి, శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోయేందుకు దోహదపడుతాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ