ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొన్న 500 మంది
- June 24, 2018
మస్కట్: ఇండియన్ ఎంబసీ, మస్కట్లో నిర్వహించిన గ్రాండ్ యోగా సెషన్లో 5000 మందికి పైగా ఔత్సాహికులు పల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ఈవెంట్ని నిర్వహఙంచారు. ఈ యోగా వేడుకలో ఇండియన్స్, ఇతర వలసదారులు, డిప్లమాటిక్ కార్ప్స్, స్టూడెంట్స్, పౌరులు పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ జరిగింది. 80 ఏళ్ళ వయసు దాటినవారూ, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఒమన్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్, అలాగే ఆ సంస్థకు చెందిన 27 లింగ్విస్టిక్ వింగ్స్, ఇండియన్ స్కూల్స్ మస్కట్, 16 యోగా ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా యోగా మ్యాట్స్, టీ షర్ట్లను ఇండియన్ ఎంటర్ప్రైజెస్ కొన్ని అందించాయి. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్ని నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







