జూన్లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్ ట్రాఫిక్
- July 11, 2018కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 18 శాతం పెరిగింది. 2017 జూన్లో 1,034,477 మంది ప్రయాణీకులు నమోదు కాగా, 2018 జూన్లో ఇది 1,222,449గా నమోదయ్యింది. 2017 జూన్తో పోల్చితే 2018 జూన్ నాటికి ప్రయాణీకుల ట్రాఫిక్ 505,653కి చేరుకుంది. 2017లో ప్రయాణీకుల ట్రాఫిక్ 417,337గా నమోదయ్యింది. డిపార్టింగ్ ప్రయాణీకులు 617,140 నుంచి 716,796కి పెరిగారని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఇమాద్ అల్ జలావి చెప్పారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొత్తం విమానాల సంఖ్య 10,071గా నమోదయ్యింది. 2017 జూన్లో ఈ సంఖ్య 8,998.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్