నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశంగా 'నైజీరియా'
- July 11, 2018భారతదేశానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న అపప్రధ తొలగిపోయింది. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని నైజీరియా ఆక్రమించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది నిరుపేదలున్న దేశంగా నైజీరియా నిలిచింది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేకుండా రోజుకు కేవలం 1.9 డాలర్ల కంటే తక్కువ మొత్తంతో జీవనం సాగించే వారిని నిరుపేదలుగా గుర్తిస్తారు. వరల్డ్ పావర్టీ క్లాక్ ఆధారంగా బ్రూకింగ్స్ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 7.06 కోట్ల మంది నిరుపేదలున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!