బహ్రెయిన్:రెండు ఆత్మహత్యలతో ఎక్స్పాట్ కమ్యూనిటీ షాక్
- August 14, 2018బహ్రెయిన్:ఓ వ్యక్తి, ఆ వ్యక్తి బ్రదర్ ఇన్ లా భార్య ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్స్పాట్ కమిటీ షాక్కి గురయ్యింది. బలవన్మరణానికి పాల్పడ్డ ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. డాక్టర్ ఇబ్రహీమ్ రౌతర్, డాక్టర్ షమ్లినా మొహమ్మద్ సలీమ్, బు కువారా అపార్ట్మెంట్లో విగత జీవులై కన్పించారు. విషపూరితమైన పిల్స్ తీసుకుని ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇబ్రహీమ్, కేరళలోని కొల్లామ్కి చెందిన అనస్థీసియస్ట్. డాక్టర్ షమ్లినా కేరళలోని పంతనమ్తిట్టకు చెందినవారు. ఈ ఘటనపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణ ప్రారంభించింది. మృతదేహాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్