5 రోజుల ఈద్ మెగా సేల్: 75 శాతం డిస్కౌంట్స్
- August 14, 2018
దుబాయ్:దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ వీకెండ్ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ షాపింగ్ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బిగ్ బ్రాండ్స్ ఫెస్టివల్ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్ ఈవెంట్స్లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని షేక్ మక్తౌమ్ హాల్లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. షూస్, అప్పారెల్స్, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!