బహ్రెయిన్:రెండు ఆత్మహత్యలతో ఎక్స్పాట్ కమ్యూనిటీ షాక్
- August 14, 2018బహ్రెయిన్:ఓ వ్యక్తి, ఆ వ్యక్తి బ్రదర్ ఇన్ లా భార్య ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్స్పాట్ కమిటీ షాక్కి గురయ్యింది. బలవన్మరణానికి పాల్పడ్డ ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. డాక్టర్ ఇబ్రహీమ్ రౌతర్, డాక్టర్ షమ్లినా మొహమ్మద్ సలీమ్, బు కువారా అపార్ట్మెంట్లో విగత జీవులై కన్పించారు. విషపూరితమైన పిల్స్ తీసుకుని ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇబ్రహీమ్, కేరళలోని కొల్లామ్కి చెందిన అనస్థీసియస్ట్. డాక్టర్ షమ్లినా కేరళలోని పంతనమ్తిట్టకు చెందినవారు. ఈ ఘటనపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణ ప్రారంభించింది. మృతదేహాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు.
తాజా వార్తలు
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?