మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- August 17, 2018మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనట్లు అల్ వుస్తా హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ హైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపబడగా అందులో రెండు రెడ్ కేసులనీ, ఎల్లో కేసుని అంబులెన్స్ ప్లేన్ ద్వారా ఖౌలా హాస్పిటల్కి తరలించడం జరిగిందనీ, మిగతావారిని 24 గంటలపాటు అబ్జర్వేషన్లో వుంచారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు