భారతీరాజా దర్శకత్వంలో 'అమ్మ.. పురట్చి తలైవి' సినిమా
- August 20, 2018దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను భారతిరాజా తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'అమ్మ.. పురట్చి తలైవి' అనే పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆదిత్య భరద్వాజ్ నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబరులో సెట్స్పైకి వెళ్ళనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జయలలిత పాత్రలో నటించే విషయంపై అనుష్క లేదా ఐశ్వర్యారాయ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఎంజీఆర్గా కమల్హాసన్ లేదా మోహన్లాల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్