పగిలిన మెయిన్ వాటర్ పైప్ లైన్
- September 14, 2018మస్కట్: విలాయత్ ఆఫ్ ఇబ్రి మరియు విలాయత్ ఆఫ్ యాంకుల్ మధ్య వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ పగిలినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (డియామ్) వెల్లడించింది. వాటర్ పైప్లైన్ పగలడానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. 24 గంటల్లో దీన్ని రిపెయిర్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించామనీ, వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతామనీ, పైప్లైన్ పగిలిన విషయాన్ని వెల్లడిస్తూ డియామ్ ఆన్లైన్లో ప్రజలనుద్దేశించి పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..