సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు
- September 17, 2018రియాద్ : సౌదీ అరేబియా పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఉమ్రా యాత్ర కోసం వీసాతో సౌదీఅరేబియాకు వచ్చే భక్తులు ఇక నుంచి 30 రోజుల్లో దేశంలోని అన్ని నగరాలను పర్యటించవచ్చని ఆ సర్కారు ప్రకటించింది. ఉమ్రా యాత్రలో భాగంగా భక్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాల్లోని పెద్ద మసీదులను సందర్శించాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ వజ్జన్ చెప్పారు. హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో గడచిన నాలుగురోజుల్లో 25వేల మందికి ఉమ్రా కోసం వీసాలు జారీ చేశామని అజీజ్ వెల్లడించారు. సౌదీలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ కొత్త నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం