కేరళ వరదకు చలించిన సుమ దంపతులు ఏం చేసారో చూడండి!
- September 17, 2018కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ యాంకర్ సుమ-నటుడు రాజీవ్ కనకాల దంపతులు ముందుకొచ్చారు. కేరళ వరదలపై వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన సుమ దంపతులు అలిప్పి జిల్లాలోని కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్తో మాట్లాడారు. తమ వంతు సాయంగా ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సుమ-రాజీవ్ దంపతులు మాట్లాడుతూ.. తమకు తోచినంత సాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!